Breaking News

కొండా సురేఖపై ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఫిర్యాదు !


Published on: 02 Jul 2025 18:32  IST

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు మరో షాక్ తగిలింది. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు. ఎన్నికల సమయంలో కొండా సురేఖ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ప్రదీప్ రావు వెల్లడించారు. ఇక ఇందులో భాగంగానే కొండా మురళి వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు ప్రదీప్ రావు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు.

Follow us on , &

ఇవీ చదవండి