Breaking News

లాసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌కు హాజ‌రైన ఐపీఎస్ అధికారి


Published on: 05 Jun 2025 18:15  IST

లాసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌కు ఏపీ రిటైర్డ్ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర్ రావు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌రోసారి వార్తల్లో నిలిచారు. లా చ‌ద‌వాల‌ని నిర్ణ‌యించుకోవ‌డంతో.. ఒంగోలులోని రైజ్ ఇన్‌స్టిట్యూట్‌లో వెంక‌టేశ్వ‌ర రావు గురువారం లాసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. ఓ రిటైర్డ్ ఐపీఎస్ ఇలా పరీక్షకు హాజరవడం పట్ల తోటి అభ్యర్థులతో పాటు అక్కడున్న అధ్యాపక బృందం ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు.

Follow us on , &

ఇవీ చదవండి