

దేశంలో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. కొత్త వేరియంట్లు తగ్గుముఖం పట్టడంతో ఉపశమనం కనిపిస్తోంది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం వరుసగా మూడవ రోజు కూడా యాక్టివ్ కరోనా కేసులలో తగ్గుదల నమోదైంది. గత 24 గంటల్లో 428 కొత్త కేసులు నమోదయ్యాయి, యాక్టివ్ కేసులు 6,836కి తగ్గాయి. సోమవారం కోవిడ్ బారిన పడి ఒకరు చనిపోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో 836యాక్టివ్ కేసులున్నాయి. 14వేల 772 మంది కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్నారు.
ఇవీ చదవండి
-
- 23 Jul,2025
టీటీడీలో వచ్చే నెలనుంచి మూడుపూటలా అన్నప్రసాదం..
Continue Reading...
-
- 23 Jul,2025
శ్రీశైల జలాశయానికి భారీగా వరద..
Continue Reading...
-
- 23 Jul,2025
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Continue Reading...
-
- 23 Jul,2025
కలుషిత నీరు తాగి తండ్రీకొడుకులు మృతి..
Continue Reading...
-
- 23 Jul,2025
అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు
Continue Reading...
-
- 23 Jul,2025
42 శాతం రిజర్వేషన్ల సాధనకు 26న దీక్ష : క్రాంతికుమార్
Continue Reading...
-
- 23 Jul,2025
చాడ సరిత మరణం బాధాకరం : హరీశ్ రావు
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని