

ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఇరాన్ ఆర్మీ ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. తమపై జరిపిన దురాక్రమణకు అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అధ్యక్షుడు ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు.మా దేశంపై చేసిన దాడికి అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ట్రంప్.. యుద్ధం ప్రారంభించింది మీరే కావొచ్చు. కానీ దాన్ని ముగించేది మాత్రం మేమే. మా దళాలు ఇజ్రాయెల్ సహా అమెరికాపై దాడికి సిద్ధమవుతున్నాయి’ అని ఇరాన్ ఆర్మీ ప్రతినిధి ప్రకటించారు.
ఇవీ చదవండి
-
- 11 Jul,2025
అక్కడ కేజీ చక్కెర రూ.7వేలు..లీటర్ పెట్రోల్ రూ.2 వేలు!
Continue Reading...
-
- 11 Jul,2025
గంజాయి విక్రయిస్తున్న వడ్డీ వ్యాపారి అరెస్ట్
Continue Reading...
-
- 11 Jul,2025
ఆశా భోంస్లే మరణ వార్తలపై స్పందించిన కుమారుడు
Continue Reading...
-
- 11 Jul,2025
నాకు హైకమాండ్ నుంచి పూర్తి మద్దతు ఉంది..!
Continue Reading...
-
- 11 Jul,2025
ఐఎస్ఎస్లో ఫుడ్ను ఎంజాయ్ చేస్తున్న శుభాన్షు శుక్లా..
Continue Reading...
-
- 11 Jul,2025
జులై 15న భారత్లో టెస్లా తొలి షోరూం ప్రారంభం..!
Continue Reading...
-
- 11 Jul,2025
ఆ ఫాస్టాగ్లు ఇక బ్లాక్లిస్ట్లోకి..!NHAI కీలక నిర్ణయం
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని