

జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ లో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలతో ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో దాదాపు 32 విమానాశ్రయాలను అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో సోమవారం శ్రీనగర్ ఎయిర్పోర్ట్ను అధికారులు తెరిచినప్పటికీ విమాన కార్యకలాపాలు మాత్రం మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇవాళ తొలి విమానం ఢిల్లీ నుంచి శ్రీనగర్కు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి
-
- 02 May,2025
ఏఐతో షాపింగ్.. అద్భుతాన్ని ఆవిష్కరించిన చాట్ జీపీటీ..!
Continue Reading...
-
- 02 May,2025
ఈవీ ప్రియులకు గుడ్ న్యూస్: సరికొత్త స్పోర్టీ లుక్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ బైక్ విడుదల
Continue Reading...
-
- 19 Mar,2025
ఎలికామ్ నుంచి ప్రపంచంలోనే ఫస్ట్ Na-ion పవర్ బ్యాంక్- 10 రెట్లు ఎక్కువ ఛార్జింగ్ సైకిల్స్తో
Continue Reading...
-
- 19 Mar,2025
ఎలక్ట్రానిక్స్ దిగ్గజం లెనోవో సరికొత్త ల్యాప్టాప్ను ఆవిష్కరించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి అల్ట్రాస్లిమ్ సోలార్ పవర్ ఆధారిత ల్యాప్టాప్ను అభివృద్ధి చేసింది.
Continue Reading...
-
- 19 Mar,2025
ఈ కారులో క్లైమేట్ కంట్రోల్ సెట్టింగ్లు, వెంటిలేటెడ్ సీట్ల కోసం టచ్ ప్యానెల్ కూడా అమర్చనుందని తెలుస్తోంది..
Continue Reading...
-
- 19 Mar,2025
చైనీస్ EV ఆటోమొబైల్ కంపెనీ BYD కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్, బ్యాటరీ టెక్నాలజీని ప్రవేశపెట్టింది.
Continue Reading...
-
- 19 Mar,2025
స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారా? అయితే తక్కువ ధరకే లబ్బించె ఈ మోడల్స్ ట్రై చేయండి..
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని