Breaking News

నేటి నుంచే ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు..


Published on: 22 May 2025 12:10  IST

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం (మే 22) నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా ఇంటర్‌ బోర్డు జారీ చేసింది. ఈ రోజు ప్రారంభం కానున్న పరీక్షలు మే 29 వరకు జరగనున్నాయి. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 4.2లక్షల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 892 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతిస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి క్రిష్ణ ఆదిత్య తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి