

ముంబైలోని వసాయివిరార్ మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న యాదగిరి శివకుమార్రెడ్డి అవినీతి గుట్టురట్టయింది. ఈడీ దాడుల్లో సదరు అధికారి అక్రమ సంపాదన వెలుగుచూసింది. యాదగిరి శివకుమార్రెడ్డికి చెందిన ముంబై, హైదరాబాద్లోని 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో రూ. 9.04 కోట్ల నగదు, రూ. 23.25 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు సహా రూ.32.29 కోట్ల విలువైన ఆస్తులు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి
-
- 02 May,2025
అక్రమ నిర్మాణాల పేరిట పేదల ఇళ్లను కూల్చివేయడం ప్రారంభించారు.
Continue Reading...
-
- 02 May,2025
దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్లోనే అత్యధికంగా ఆఫీస్ స్పేస్ ఖాళీలు. ఆ తర్వాత ఢిల్లీ-ఎన్సీఆర్లో ఉన్నాయి.
Continue Reading...
-
- 25 Apr,2025
అలీనోద్యమానికి 70 ఏళ్లు – హైదరాబాద్లో భారత్ సమ్మిట్కు సన్నాహాలు
Continue Reading...
-
- 24 Apr,2025
మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
Continue Reading...
-
- 17 Apr,2025
రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు క్యాంపస్లో బోను ఏర్పాటు
Continue Reading...
-
- 17 Apr,2025
కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలు వెలుగు లోకి
Continue Reading...
-
- 16 Apr,2025
హైదరాబాద్ నగరంలో బోర్లు అడుగంటుతున్నా అధికారులు నీటిని ఎలా తెస్తున్నారు?
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని