Breaking News

రీన్యూ ఎనర్జీ కాంప్లెక్స్.. 16న లోకేష్ శంకుస్థాపన


Published on: 14 May 2025 16:51  IST

రూ. 22 వేల కోట్లతో అనంతపురం జిల్లాలో రీన్యూ ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం కానుంది. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు 16న (శుక్రవారం) మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో నిర్మాణం జరగనుంది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి లోకేష్, రీన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా మధ్య చర్చలు ఫలించాయి. వచ్చే ఐదేళ్లలో 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకురావడం లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ పెట్టుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి