

పాక్తో ఉద్రికత్తల వేళ భారత్కు వ్యతిరేక వైఖరి తీసుకుని దాయాది పాక్కు అన్ని విధాలా సహకరించిన తుర్కియే (Turkey) ఆ తర్వాత భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగినా తన వైఖరిలో మార్పు లేదంటూ తాజాగా ప్రకటించింది. పాక్కు మద్దతు కొనసాగుతుందని పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ముస్లిం దేశాల్లో తుర్కియే, అజర్ బైజాన్ మాత్రమే పాక్కు మద్దతు ప్రకటించాయి. ఉగ్రిక్తతల వేళ తుర్కియే డ్రోన్లనే పాక్ మన దేశంపై ప్రయోగించింది. సైనిక సిబ్బందిని పంపినట్టు కూడా ప్రచారం జరిగింది.
ఇవీ చదవండి
-
- 10 Jun,2025
రాహుల్ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు ఈసీ ఇచ్చిన కౌంటర్ సంచలనం రేపింది.
Continue Reading...
-
- 10 Jun,2025
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై స్వదేశంలోనే విమర్శలు
Continue Reading...
-
- 09 Jun,2025
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కడంతో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.
Continue Reading...
-
- 09 Jun,2025
ట్రంప్, మస్క్ మధ్య కయ్యం.. పరిణామాలు తీవ్రంగా ఉంటయ్.. మస్క్కు ట్రంప్ వార్నింగ్
Continue Reading...
-
- 07 Jun,2025
ఎలాన్ మస్క్ కొత్తపార్టీ ‘‘ది అమెరికన్ పార్టీ’’! 80శాతం అమెరికన్ల సపోర్టు
Continue Reading...
-
- 07 Jun,2025
ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడి..యుద్దం మొదలయ్యాక అతిపెద్ద దాడుల్లో ఒకటి
Continue Reading...
-
- 07 Jun,2025
రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్నట్టు కేవలం కాగితాలపై కనిపిస్తున్న 50 వేల మంది ఉద్యోగులు
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని