Breaking News

కంచ గచ్చిబౌలి భూముల కేసు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు


Published on: 15 May 2025 12:20  IST

కంచ గచ్చిబౌలి భూముల కేసు లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై గురువారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల్లో అడవులను పునరుద్దరించాలని మరో మారు స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే సీఎస్‌ (CS)తో సహా అధికారులు అక్కడే ఏర్పాటు చేయబోయే తాత్కాలిక జైలుకు వెళతారని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి