Breaking News

పాక్ దగ్గర ఉన్న అణుబాంబులను లాక్కోండి.రాజ్‌నాథ్ సింగ్


Published on: 15 May 2025 14:27  IST

ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మొదటి సారి గురువారం జమ్మూకాశ్మీర్‌కు వెళ్లారు. ఆర్మీకి సంబంధించిన 15 కాప్స్ హెడ్ క్వాటర్స్‌కు కూడా ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంపై ఆయన మాట్లాడారు. బాధ్యత లేని.. మూర్ఖమైన పాకిస్తాన్ లాంటి దేశం దగ్గర అణుబాంబులు ఉండటం మంచిది కాదని అన్ని అణుబాంబులను ఇంటర్ నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ స్వాధీనం చేసుకోవాలని విజ్ణప్తి చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి