Breaking News

భారత్‌ ఓవైపు.. పాక్‌ సైబర్‌ మంద మరోవైపు..!


Published on: 15 May 2025 15:09  IST

ఓవైపు భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌లో తలమునకలైన వేళ పాకిస్థాన్‌ మిత్రదేశాలు మొత్తం ఏకమై ఇండియాపై సైబర్‌ దాడులు నిర్వహించినట్లు మన దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వీటిల్లో కొన్ని ఆయా ప్రభుత్వాల హ్యాకింగ్‌ గ్రూపులు కాగా.. మరికొన్ని ప్రభుత్వేతరమైనవి. పాకిస్థాన్‌, తుర్కియే, బంగ్లాదేశ్‌, మలేసియా, ఇండోనేసియా, ఇరాక్‌, చైనాకు సంబంధించినవి ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి