Breaking News

చీనాబ్‌ నదిపై నిర్మించిన వంతెనపై ప్రత్యేక బలగాల ప్రయాణం


Published on: 15 May 2025 15:21  IST

పర్వతాలతో కప్పేసిన జమ్మూకశ్మీర్‌లో ప్రయాణాలను వేగవంతం చేయాలన్న ప్రభుత్వ ప్రణాళిక పట్టాలెక్కింది. కట్రా-కాజీగుండ్‌ సెక్షన్‌లో కొత్తగా నిర్మించిన చీనాబ్‌ వంతెనపై ఒక ప్రత్యేక రైలు విజయవంతంగా ప్రయాణించింది. ప్రత్యేక బలగాలను తీసుకెళ్లిన ఈ రైలు పూర్తి భద్రతాపరమైన ఏర్పాట్ల మధ్య రౌండ్‌ ట్రిప్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్న వేళ ఈ రైలు అందుబాటులోకి రావడం అత్యంత కీలకమైన విషయం. కశ్మీర్‌తో ఇది కనెక్టివిటీని పెంచుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి