Breaking News

ఇండియా, పాక్తో అమెరికా ఇంత డబుల్ గేమ్ ఆడిందా..?


Published on: 15 May 2025 15:38  IST

‘ఆపరేషన్ సిందూర్’ వేళ అమెరికా డబుల్ గేమ్ ఆడింది. ఒకవైపు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ( IMF) ద్వారా వంద మిలియన్ డాలర్ల రుణాన్ని పాకిస్తాన్కు ఇప్పించడంలో అమెరికా పరోక్షంగా సహాయం చేసింది. మరోవైపు ఇండియాకు తీవ్రవాదంపై పోరుకు సంపూర్ణ మద్దతు అందిస్తామని తెలియజేసింది. ఇది ఇలా ఉండగా మధ్యలో అమెరికా ఛానల్ సిఎన్ఎన్ ద్వారా పాకిస్తాన్ ఇండియాకు చెందిన రాఫెల్ యుద్ద విమానాన్ని కూల్చివేసిందనే వార్తను టెలికాస్ట్ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి