Breaking News

చదువురాని వారే టార్గెట్..నకిలీ వీసాలతో విదేశాలకు


Published on: 15 May 2025 16:42  IST

చదవులేని వారిని టార్గెట్‌ చేసుకుని.. వారికి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలుకుతారు. వారి దగ్గర నుంచి లక్షలు వసూలు చేస్తారు. నకిలీ వీసాలు సృష్టించి విదేశాలకు పంపేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే వీరి ఆగడాలకు చెక్ పెట్టారు పోలీసులు. శంషాబాద్‌‌లో నకిలీ వీసాల ముఠాను ఎయిర్‌పోర్టు, ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వీసాలతో ఇద్దరు కార్మికులు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం కావడంతో పోలీసులు పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి