Breaking News

మహిళల్లో అహల్య భాయి ధైర్యాన్ని నింపారు


Published on: 15 May 2025 17:04  IST

ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని తీసుకెళ్లాలంటే మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. అలాంటి ఆలోచనలు ఆనాడు అహల్య భాయి హోల్కర్ ఆలోచించి వాటిని అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేశారని చెప్పారు.  ఇవాళ(గురువారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అహల్యా భాయి హోల్కర్ త్రిశత జయంతి వేడుకల ఏర్పాటుకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి