Breaking News

క్రికెట్ బంతి కోసం వచ్చి ఘర్షణ.. కత్తితో దాడి


Published on: 15 May 2025 18:38  IST

బగాల్‌కోట్‌‌లో రామప్పు అనే స్కూల్‌ టీచర్‌ ఇంటి పక్కనే కొందరు కుర్రాళ్లు మంగళవారం క్రికెట్ ఆడారు. బంతి పుజారీ ఇంట్లో పడిందంటూ పవన్ జాదవ్ అనే వ్యక్తి టీచర్ ఇంటికి వచ్చాడు.అయితే, బంతి తమ ఇంటివైపు రాలేదని రామప్ప సమాధానమిచ్చాడు. ఇది వారి మధ్య భారీ వివాదానికి దారి తీసింది. విచక్షణ కోల్పోయిన జాదవ్ రామప్పను ఇష్టారీతిన కొట్టాడు పగిలిన గాజు బాటిల్‌తో పొడిచాడు కత్తితో కూడా దాడి చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి