Breaking News

చంద్రబాబు బ్రాండ్‌తోనే ఏపీలో పెట్టుబడులు: లోకేశ్‌


Published on: 16 May 2025 14:10  IST

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. వివిధ సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు సీఎం చంద్రబాబు బ్రాండే కారణమని చెప్పారు. అనంతపురం జిల్లా గుత్తి మండల బేతపల్లిలో రెన్యూ విద్యుత్‌ కాంప్లెక్స్‌కు మంత్రి లోకేశ్‌ భూమిపూజ చేశారు. 2,300 ఎకరాల్లో రూ.22వేల కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. భూమిపూజ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేశ్‌ మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి