

1980లో తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కనుగొన్న 1.4 మీటధ పొడవు. 5.5 మీటర్ల ఎత్తుండే మాంసాహార డైనోసార్ ఆనవాళ్లు దాదాపు23 కోట్ల సంవత్సరాల నాటివని సైంటిస్టులు లేటెస్ట్ గా తేల్చారు. దశాబ్దాల నిరంతర పరిశోధనల తర్వాత శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ అవశేషాలు హెర్రెరసౌరిడే కుటుంబానికి చెందినవని నిర్ధారించారు. అంటే మంచు యుగం, రాతి యుగం కంటే ముందు.. జురాసిక్ కాలానికి చాలా కాలం ముందు ట్రయాసిక్ యుగం నాటి ఆనవాళ్లు కూడా తెలంగాణలో ఉన్నట్టు తేల్చారు సైంటిస్టులు.
ఇవీ చదవండి
-
- 18 Jun,2025
జీ7 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మధ్య సమావేశం జరిగింది
Continue Reading...
-
- 18 Jun,2025
చంపే ఉద్దేశం తమకు లేదు బేషరతుగా లొంగిపోవాలని సుప్రీం లీడర్కు ట్రంప్ హెచ్చరిక
Continue Reading...
-
- 17 Jun,2025
జీ 7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ కెనడా చేరుకున్నారు. ఈ సదస్సుకు వివిధ దేశాల నేతలు హాజరుకానున్నారు.
Continue Reading...
-
- 17 Jun,2025
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. కీలక ఆపరేషన్ మొదలుపెట్టిన భారత్! ఇప్పటికే 100 మందికి పైగా..
Continue Reading...
-
- 16 Jun,2025
ఇజ్రాయెల్కు మద్దతుగా పశ్చిమాసియాకు బ్రిటన్ సేనలు
Continue Reading...
-
- 16 Jun,2025
అమెరికా, ఆఫ్రికా పశ్చిమాసియాలకు చైనా బ్రాండ్ల ఎగుమతులు ఇక్కడినుంచి
Continue Reading...
-
- 13 Jun,2025
విమాన బ్లాక్ బాక్స్ లభించింది.. డేటా డీకోడ్..దర్యాప్తు మరింత వేగవంతం
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని