

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద రాచకొండ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున రోడ్డుపై అరటి గెలలతో వెళ్తున్న డీసీఎం వాహనాన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా ఆపుజేశారు. అయితే పోలీసులు వాహనంలోని అరటి గెలలను తొలగించి చూడగా లోపల దాదాపు 28 వరకు గోవులు ఇరుకైన స్థలంలో చీకటి గదిలో బిక్కుబిక్కుమంటూ కనిపించాయి.గోవులను జియాగూడ గోశాలకు తరలించారు పోలీసులు. వాహనంలోని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి
-
- 26 Jun,2025
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకాలు జరగనున్నాయి.
Continue Reading...
-
- 26 Jun,2025
ఆషాఢ మాసంలోని రెండోరోజు మేళతాళాలతో పాండాలు (పూజారులు) జగన్నాథుని పూజా కార్యక్రమం నిర్వహిస్తారు.
Continue Reading...
-
- 25 Jun,2025
భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగామలు అంతరిక్ష యాత్ర చేసేందుకు ముహూర్తం ఖారరైంది.
Continue Reading...
-
- 25 Jun,2025
ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకపై ఒకలెక్క. మంత్రులకు సీఎం రేవంత్రెడ్డి స్వీట్ వార్నింగ్.
Continue Reading...
-
- 24 Jun,2025
యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ట్రంప్ చెప్పింది పచ్చి అబ్ధదం: ఇరాన్ ప్రకటన
Continue Reading...
-
- 24 Jun,2025
ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
Continue Reading...
-
- 23 Jun,2025
పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో చమురు ధరలు పైపైకి వెళ్తున్నాయి. అటు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని