Breaking News

హయత్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం..


Published on: 21 May 2025 11:46  IST

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం (మే 21) హయత్ నగర్ కుంట్లూర్ రోడ్డులో ఎదురెదురుగా వచ్చిన డీసీఎం, కారు ఢీకొన్నాయి. పసుమాముల నుండి కుంట్లూర్ వెళ్తున్న డీసీఎం ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడం తో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కుంట్లూర్ గ్రామానికి చెందిన చంద్రసేనారెడ్డి, త్రినాద్ రెడ్డి, వర్షిత్ రెడ్డి లు అక్కడిక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమం గా ఉండటం తో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి