Breaking News

నేటి ఢిల్లీ vs ముంబై మ్యాచుకు వర్షం ముప్పు..


Published on: 21 May 2025 15:18  IST

ఐపీఎల్ 2025లో భాగంగా నేడు రాత్రి 7.30 గంటలకు వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), ముంబై ఇండియన్స్ (MI) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. భారీ వర్షం, ఉరుములు, తుఫాను వంటి పరిస్థితులు మ్యాచ్‌ను అడ్డుకునేలా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో నేడు సాయంత్రం ముంబైలో 2 నుంచి 4 గంటల మధ్య వర్షం పడే అవకాశం 80–90% ఉందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. వర్షం అలాగే రాత్రి వరకు కొనసాగితే మ్యాచ్ రద్దయ్యే ఛాన్సుంది.

Follow us on , &

ఇవీ చదవండి