Breaking News

తొలి 9000 హెచ్‌పీ లోకోమోటివ్ ఇంజన్..జాతికి అంకితం..!


Published on: 21 May 2025 17:42  IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సిందూర్ అనంతరం తొలిసారి తన స్వరాష్ట్రమైన గుజరాత్‌లో పర్యటించనున్నారు. మే 26,27 తేదీల్లో దహోద్, కచ్, గాంధీనగర్ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.కచ్‌ జిల్లా భుజ్‌లోని మీర్జాపూర్ రోడ్డులో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఆయన ప్రఖ్యాత మాతా ఆశాపుర టెంపుల్‌ను దర్శిస్తారు. దహోద్‌లోని రైల్వే ప్రొడక్షన్ యూనిట్‌లో తొలి 9000 హెచ్‌పీ లోకోమోటివ్ ఇంజన్‌ను ప్రారంభిస్తారు. రూ.20,000 కోట్లతో ఈ ప్రొడక్షన్ యూనిట్‌ను నిర్మించారు.

Follow us on , &

ఇవీ చదవండి