Breaking News

ED అన్ని పరిమితులు దాటుతోంది.. సుప్రీం తీవ్ర ఆగ్రహం


Published on: 22 May 2025 14:08  IST

దర్యాప్తు సంస్థ ED తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ తనకున్న అన్ని పరిమితులు దాటుతోందని వ్యాఖ్యానించింది. TASMAC దాడులపై స్పందించిన సుప్రీంకోర్టు.. సదరు దర్యాప్తు సంస్థను తీవ్రంగా విమర్శించింది. తమిళనాడు ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం రిటైలర్ అయిన TASMACపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ దర్యాప్తును సుప్రీంకోర్టు ఇవాళ (బుధవారం) నిలిపివేసింది.దర్యాప్తు ఏజెన్సీ చర్యలను తీవ్రంగా ఖండించిన సుప్రీంకోర్టు..

Follow us on , &

ఇవీ చదవండి