Breaking News

ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన కరోనా..


Published on: 23 May 2025 11:00  IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. గురువారం (మే 22) కేరళలో పాజిటివ్ కేసులు నమోదైన తర్వాత.. ఒక్క రోజులోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా పాజిటివ్ కేసులు తేలడం కలకలం రేపింది. విశాఖ మద్దిపాలెం పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కరోనా పాజివట్ అయినట్లు అధికారులు ప్రకటించారు. చలిజ్వరం వచ్చిందని ఆస్పత్రికి వచ్చిన మహిళకు.. టెస్టులు నిర్వహించిన డాక్టర్లు కరోనా పాజిటివ్ అని తేల్చారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement