Breaking News

భారత సైన్యాన్ని మెచ్చుకున్న అమిత్ షా..


Published on: 23 May 2025 14:03  IST

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో జరిగిన 22వ బీఎస్ఎఫ్ (BSF) పదవి పురస్కార కార్యక్రమానికి హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పాకిస్థాన్ ఆధ్వర్యంలో జరిగిన దాడులకు ఆయా ప్రభుత్వాలు తగిన సమాధానం ఇవ్వలేదని. కానీ 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాద దాడులకు గట్టి సమాధానం ఇవ్వడమే కాదు, భారత్ అంటే ప్రపంచానికి తెలిసేలా చేశామన్నారు అమిత్ షా.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement