Breaking News

భారత్‌ ఫోర్‌కాస్ట్‌ సిస్టం ప్రారంభం..


Published on: 26 May 2025 17:46  IST

వాతావరణ ముందస్తు సమాచారం మరింత ముందుగా తెలుసుకునేలా మరో వ్యవస్థను పరిశోధకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత ఫోర్ కాస్ట్ సిస్టమ్ ను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ జాతికి అంకితం చేశారు. గతంలో ఉన్న వ్యవస్థతో 6 కిలోమీటర్ల దూరంలో సమాచారం తెలుసుకోగలిగే వారమని, ఇప్పుడు 12 కిలోమీటర్ల ముందుగానే సమాచారం తెలుసుకోవచ్చని ఐఎండీ పేర్కొంది. ఐదురోజులు ముందుగానే వాతావరణాన్ని అంచనా వేయవచ్చని, కొత్త గ్లోబల్ న్యూమరికల్ మోడల్ ఫోర్ కాస్ట్ సిస్టమ్ అతివృష్టిని అంచనా వేయడంలో సహాయపడుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి