Breaking News

యూపీఐ యూజర్లకు అలర్ట్..NPCI కొత్త ఆంక్షలు..!


Published on: 27 May 2025 12:31  IST

యూపీఐ సేవలపై కొత్త నియమాలు వచ్చే ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి.అవి రోజుకు 50 సార్లకే బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు,పెండింగ్ చెల్లింపుల స్టేటస్ వెంటనే తెలుసుకోలేరు,యాప్‌లో లింక్ చేసిన ఖాతాలను రోజుకు 25 సార్లకే చూడొచ్చు,అలాగే దేశంలోని ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి పేమెంట్ యాప్స్ అలాగే బ్యాంకులు తమ ఏపీఐ వినియోగాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటిలో ఏవైనా తప్పిదాలు ఉంటే పెనాల్టీలతో పాటు ఆంక్షలు, బ్యాన్ వంటి కఠిన చర్యలు ఉంటాయి.

Follow us on , &

ఇవీ చదవండి