Breaking News

మరోసారి కేసీఆర్‌ను కలిసిన హరీశ్‌రావు


Published on: 28 May 2025 12:23  IST

భారాస అధినేత కేసీఆర్‌తో (KCR) మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని నివాసంలో ఆయన్ను కలిశారు. ఇటీవల కాళేశ్వరం కమిషన్‌ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కమిషన్‌ నోటీసులు, విచారణ సంబంధిత అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం

Follow us on , &

ఇవీ చదవండి