Breaking News

రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్..


Published on: 28 May 2025 18:18  IST

భారతదేశం-పాక్ ఉద్రిక్తతల మధ్య, ముందు జాగ్రత్త చర్యగా పాకిస్తాన్ సరిహద్దులోని రాష్ట్రాల్లో మరోసారి మాక్ డ్రిల్స్‌కు సిద్ధమవుతున్నారు అధికారులు. గురువారం(మే 29) సాయంత్రం మాక్ డ్రిల్ జరగనుంది. గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్‌లలో మాక్ డ్రిల్‌ల ద్వారా, యుద్ధ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో స్థానిక పౌరులకు అవగాహన కల్పిస్తారు. అలాగే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మాక్ డ్రిల్, బ్లాక్ అవుట్, మాల్ తరలింపు వంటి సన్నాహాలను ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి