Breaking News

అన్నింటినీ భరించుకుంటూ వచ్చా..ఎమ్మెల్సీ కవిత


Published on: 30 May 2025 14:50  IST

జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన కొనసాగుతోంది. భారీ కాన్వాయ్‌తో శ్రీరాంపూర్ చేరుకున్న కవితకు జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియా నిర్వహించిన చిట్‌చాట్‌లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. తాను రాసిన లేఖకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన చెందే లేఖ రాశానని.. పార్టీ బాగు కోసమే లెటర్ రాసినట్లు తెలిపారు. బీజేపీతో విలీనం వద్దంటూ లేఖ ద్వారా స్పష్టం చేశానని చెప్పుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి