Breaking News

నోట్ల కట్టలు కిటికీలో నుంచి విసిరేసినా..దొరికిపోయాడు


Published on: 30 May 2025 15:12  IST

తన నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేయనున్నారనే ముందస్తు సమాచారంతో ఒడిశా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో బైకుంఠ నాథ్ సారంగి చీఫ్ ఇంజనీర్‌ తన అపార్ట్‌మెంట్‌‌లోని కిటికీ నుంచి రూ. 500 నోట్ల నగదు కట్లను విసిరేశాడు. అయితే ఏసీబీ అధికారులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో భువనేశ్వర్‌లోని అతని ప్లాట్‌లో రూ. కోటి నగదు.. మరో రూ. 1.1 కోటి నగదును అతడి బంధువు ఇళ్లలో మొత్తం రూ. 2.1 కోట్ల స్వాధీనం చేసుకున్నారు..

Follow us on , &

ఇవీ చదవండి