Breaking News

జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయిన భాను ప్రకాష్


Published on: 30 May 2025 15:22  IST

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ బీజేపీ నేత, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ మాజీ సీఎం సినిమా చూపిస్తానని అంటున్నారని.. 2019 నుంచి 2024 వరకు జగన్ హర్రర్ మూవీ చూసి ఏపీ ప్రజలు దడుచుకున్నారని ఎద్దేవా చేశారు... సిగ్గు లేకుండా మళ్లీ సినిమా చూపిస్తా అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 11 స్థానాలకు పరిమితం చేసినప్పటికీ జగన్‌ మోహన్ రెడ్డిలో అహంకారం తగ్గలేదన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి