Breaking News

తొలి కప్పు కోసం బెంగళూరు, పంజాబ్‌


Published on: 03 Jun 2025 09:33  IST

మూడేళ్ల ముందు ఐపీఎల్‌లో అడుగు పెట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ సైతం కప్పును గెలిచింది. కానీ 18 ఏళ్లుగా లీగ్‌లో ఉన్నా, బెంగళూరు, పంజాబ్‌ మాత్రం ఇప్పటిదాకా ఒక్క ట్రోఫీను కూడా అందుకోలేకపోయాయి. ఈసారి మాత్రం రెండు జట్లు ఫైనల్‌లో చేరి తమ తొలి కప్పు కలను నెరవేర్చాలని చూస్తున్నాయి. బెంగళూరు – మూడుసార్లు అందినట్లే అంది చేజారిన కప్పును ఈసారి మాత్రం వదలొద్దనే పట్టుదలతో ఉంది.. మరి ఈ రెండు జట్లలో తొలి కప్పు కలను నెరవేర్చుకునేదెవరు?

Follow us on , &

ఇవీ చదవండి