Breaking News

నర్సు తప్పుడు ఇంజక్షన్..ఆరుగురు రోగులు మృతి


Published on: 04 Jun 2025 18:01  IST

ఇంజెక్షన్ వికటించిన కారణంగా ఆరుగురు రోగులు మృతి చెందిన ఘటన ఒడిశాలో తీవ్ర కలకలం రేపింది. వీరందరికి ఇదే ఆస్పత్రిలో సర్జరీలు జరిగాయని ఆతర్వాత వారి ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. తప్పుడు ఇంజక్షన్ వల్లే తమ వారు చనిపోయారని,నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోగుల మృతికి గల కారణాలు పోస్ట్‌మార్టం రిపోర్ట్ తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి