Breaking News

విశాఖలో 14 ఏళ్ల బాలికకు.. కరోనా


Published on: 05 Jun 2025 15:33  IST

విశాఖపట్నంకు చెందిన 14 ఏళ్ల బాలికకు కరోనా ఎటాక్ అయ్యింది. ఇది కొత్త వైరస్ అయిన ఒమిక్రాన్ వేరియంట్ అని నిర్థారించారు డాక్టర్లు. బాలికను కేజీహెచ్ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ కింద మూడు కేసులు వచ్చాయని కూడా కేజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శివానంద ప్రకటించారు.విశాఖపట్నంలో 14 ఏళ్ల బాలికకు కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ ఎటాక్ కావటం.. ఇప్పటికే మూడు కేసులు నమోదు కావటం కలకలం రేపుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి