Breaking News

ఫార్మారైతుల ప్లాట్ల నుంచి గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు!


Published on: 05 Jun 2025 16:29  IST

రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల ఫార్మా బాధితుల ఇండ్ల స్థలాల కేటాయింపునకు గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు అడ్డంకిగా మారినట్టు తెలుస్తున్నది. ఫార్మా బాధితుల కోసం ఏర్పాటుచేసిన ప్లాట్ల నుంచి కొంతభాగం గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డులో పోతున్నందున ప్లాట్ల కేటాయింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. మరోవైపు ఫార్మా బాధిత రైతులకు గత ప్రభుత్వం ప్లాట్లు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్‌ సర్కార్‌ ఇంతవరకు పొజిషన్‌ చూపించకపోవటంతో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.

Follow us on , &

ఇవీ చదవండి