Breaking News

కాచిగూడ ప‌రిధిలో రైలు ఢీకొని యువకుడు మృతి


Published on: 05 Jun 2025 17:40  IST

కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టాల పక్కన నడుచుకుంటూ వెళుతుండగా రైలు ఢీకొని యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న కాచిగూడ రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదే హాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుని వంటిపై ఆకుపచ్చ రంగు చొక్కా,నీలి రంగు ప్యాంటు ధరించి, ఎత్తు 5.5 ఉన్నట్లు తెలిపారు. మృతుని వివరాల కోసం 9948695948 లో సంప్రదించాలని హెచ్.సి సమ్మయ్య కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి