Breaking News

నిరాశలో సీనియర్లు..ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..


Published on: 09 Jun 2025 11:33  IST

ఎన్నో నెలల ఎదురుచూపుల తర్వాత.. తెలంగాణ కేబినెట్‌ విస్తరణ ముగిసింది. బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ముగ్గురికి అవకాశం ఇచ్చారు. ఊహించని విధంగా.. మంత్రి పదవులు వరించిన వారు ఫుల్ ఖుషీలో ఉన్నారు. గడ్డం వివేక్‌ (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్‌(ధర్మపురి), వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ (మక్తల్‌) మంత్రి పదవులు దక్కించుకున్నారు. మంత్రి పదవులు ఆశించిన సీనియర్లకు నిరాశ ఎదురవ్వడంతో బుజ్జగింపులకు దిగారు కాంగ్రెస్ ముఖ్య నేతలు.

Follow us on , &

ఇవీ చదవండి