Breaking News

రాజధాని అమరావతిపై బురదజల్లుతున్నారు..


Published on: 09 Jun 2025 14:07  IST

ఏపీ రాజధాని అమరావతిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బురదజల్లుతున్నారని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై ముందు నుంచే విషప్రచారం చేశారని ధ్వజమెత్తారు. గతంలో మాట్లాడిన దానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు, వైసీపీ నేతలు వాళ్ల ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే తరిమికొడతారని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి