Breaking News

తల్లికి వందనం పథకానికి జీవో జారీ


Published on: 12 Jun 2025 11:37  IST

తల్లికి వందనం పథకం నిధులు మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 27 (GO MS No. 27) రూపంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో 67,27,164 మంది విద్యార్థులకు రూ. 15 వేలు చొప్పున జమ చేయనున్నారు. సాంకేతిక కారణాలతో ఎవరైనా విద్యార్థుల పేర్లు లేకపోతే దరఖాస్తుకు అవకాశం కల్పించి, నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి