Breaking News

చంద్రబాబు మాట ఇచ్చి.. ఇల్లు కట్టించారు


Published on: 12 Jun 2025 14:27  IST

సీఎం చంద్రబాబు ఓ నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించి ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సుగాలి కాలనీలో ఉన్న బాణావత్‌ పాములు నాయక్, సీతమ్మ నాయక్‌ దంపతులు పూరింట్లో ఉంటున్న తాము వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు సీఎం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వారి కష్టానికి చలించిన చంద్రబాబు ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఏడాది తిరగక ముందే రూ.12 లక్షల వ్యయంతో డాబా నిర్మించి ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి