Breaking News

క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్..


Published on: 16 Jun 2025 13:56  IST

ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించిన వేదిక, తేదీ వివరాలు వెల్లడయ్యాయి. సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే మహిళల ప్రపంచ కప్‌లో, భారత జట్టు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో తలపడుతుంది. పాకిస్తాన్‌తో భారత్ హై ప్రొఫైల్ మ్యాచ్ తటస్థ వేదికలో జరుగుతుంది. ఈ రెండు జట్లు అక్టోబర్ 5న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో తలపడనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి