Breaking News

కేటీఆర్ ఏసీబీ విచారణపై కవిత కీలక కామెంట్స్..


Published on: 16 Jun 2025 16:30  IST

కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. సోమవారం జగిత్యాలలో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది. అదికూడా 60శాతం మంది రైతులకు మాత్రమే ఇచ్చింది. మిగిలిన 40శాతం మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం స్పస్టంగా చెప్పాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కవిత విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి