Breaking News

నిద్రమత్తులో డాక్టర్‌.. ట్రీట్‌మెంట్‌ బిడ్డ మృతి!


Published on: 16 Jun 2025 17:33  IST

ఓ వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. పురిటి నొప్పులు వస్తున్నాయి ప్రసవం చేయాలని గర్భిణీ బంధువులు వెళ్లి ఎంత బతిమిలాడినా అటు వైద్యులు కానీ.. ఇటు సిబ్బంది కానీ నిద్రమత్తులో వినిపించుకోలేదు. ఇంతలో ప్రసవం జరిగి మగబిడ్డ పుట్టినప్పటికీ.. సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో ప్రాణాలు దక్కలేదు. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లా తాళ్లరేపు సామాజిక ఆరోగ్యం కేంద్రం(సీహెచ్‌సీ)లో శనివారం చోటుచేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి