Breaking News

విద్యార్థులకు గుడ్ న్యూస్


Published on: 16 Jun 2025 17:41  IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) విద్యార్థులపై పెరుగుతున్న భారం తగ్గించేందుకు మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండో సంవత్సరానికి పుస్తకాల ధరలను (Books Price) తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ధరల్లో స్వల్పంగా కోత విధించారు. ఈ నిర్ణయం ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కొంత ఉపశమనం కలిగించనుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందజేసే విధానం కొనసాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి