Breaking News

యూకే టెలికాం దిగ్గజ సంస్థ షాకింగ్ నిర్ణయం..


Published on: 16 Jun 2025 18:17  IST

బ్రిటన్ లోని అతిపెద్ద బ్రాడ్ బ్యాండ్ సంస్థ బిటి గ్రూప్ తన ఉద్యోగుల సంఖ్యను 55 వేల మేర తగ్గించాలని చూస్తోంది. కంపెనీ వీరి స్థానంలో ఏఐ టెక్నాలజీలను వినియోగించటం ద్వారా ఖర్చుల భారాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. 2030 నాటికి దశల వారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ చెబుతోంది. ఈ చర్యల ద్వారా సంస్థ రూ.30వేల కోట్ల వరకు ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ సీఈవో అలైసన్ కిర్క్బి వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి