Breaking News

బెంగళూరు తొక్కిసలాటపై వేడెక్కిన రాజకీయ రగడ..


Published on: 17 Jun 2025 13:23  IST

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనకు కర్నాటక ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా ఆర్​సీబీ విజయోత్సవాలను నిర్వహించిందని మండిపడింది. ఇలాంటి కార్యక్రమాలకు అభిమానులు పెద్దఎత్తున తరలివస్తారని తెలిసిన కూడా కనీస ఏర్పాట్లపై కాంగ్రెస్‌ సర్కార్‌ దృష్టిపెట్టలేదంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది

Follow us on , &

ఇవీ చదవండి