Breaking News

EPFO వినియోగదారులకు రూ. 7 లక్షల ఉచిత బీమా..


Published on: 17 Jun 2025 19:01  IST

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2025లో ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకంలో ప్రధాన మార్పులు చేసింది. ఈ మార్పుల ఉద్దేశ్యం ఉద్యోగులు, వారి కుటుంబాలకు మెరుగైన ఆర్థిక భద్రత కల్పించడం. అతి పెద్ద విషయం ఏమిటంటే ఉద్యోగులు ఈ బీమా కోసం ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం. గతంలో ఈ పథకం కింద గరిష్ట బీమా కవర్ రూ. 2.5 లక్షలుగా ఉండేది. ఇప్పుడు దానిని రూ. 7 లక్షలకు పెంచారు.

Follow us on , &

ఇవీ చదవండి