Breaking News

పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌కు కేటీఆర్ లీగల్‌ నోటీసులు..


Published on: 18 Jun 2025 11:29  IST

ఫోన్ ట్యాపింగ్ పేరుతో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ మహేశ్‌కుమార్ గౌడ్‌కు లీగల్ నోటీసులు పంపించారు. కాంగ్రెస్ సర్కారు.. వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్‌ను తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. అసత్య ఆరోపణలపై బేషరతుగా మహేశ్‌కుమార్ గౌడ్‌ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి